కరోనా అనుమానాలు.. క్వారెంటైన్లో 108 మంది హాస్పిటల్ సిబ్బంది
ఢిల్లీలోని శ్రీ గంగా రామ్ హాస్పటిల్లో పనిచేసే 108 మంది వైద్య సిబ్బంది ప్రస్తుతం క్వారెంటైన్లో ఉన్నారు. ఇటీవల ఆ హాస్పటల్కు వచ్చిన ఇద్దరు పేషెంట్లు కరోనా పరీక్షలో పాజిటివ్గా తేలారు. దీంతో వారికి సేవలు చేసిన 108 వైద్య సిబ్బందిని క్వారెంటైన్కు పరిమితం చేసినట్లు అధికారులు చెప్పారు. 8…