భారత్‌ బయోటెక్‌ సంస్థకు మంత్రి కేటీఆర్‌ అభినందనలు
ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్‌-19కి టీకాను అభివృద్ధి చేస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. 'కరోఫ్లూ' అనే పేరుతో వ్యాక్సిన్‌ను ఆవిష్కరించే ప్రక్రియలో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థలతో భారత్‌ బయోటెక్‌ ఒప్పందం కూడా చేసుకుంది.  కరోనా వ్…
తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వండి: మంత్రి హరీష్‌
తడి, పొడి చెత్తలను వేరు చేసి ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రజలకు సూచించారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో మార్నింగ్‌వాక్‌ చేసి, అనంతరం.. పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికీ కలియదిరుగుతూ చెత్త సేకరణ, వేరుచేయడం లాంటి పనులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త…
ఎయిర్‌పోర్టులో స్క్రీన్‌ కేంద్రాన్ని పరిశీలించిన ఈటెల
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి హైదరాబాద్‌ వస్తున్న వారిని స్క్రీన్‌ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా వైరస్‌ లేదు. విదేశాల నుంచి వచ్చే వారి ద్వారానే వ్యాధి …
ప్రపంచ వృద్ధుడు ఇక లేడు..
ప్రపంచంలోనే అత్యంత వృద్దుడిగా జపాన్‌కు చెందిన చిటెట్సు వటనాబె (112) గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. 112 ఏళ్ల వయస్సులో ను ఎంతో ఉత్సాహంతో నవ్వుతూ ఫొటో దిగిన ఆయన ఇక లేరు. చిటెట్సు వటనాబె ఆదివారం తుదిశ్వాస విడిచారని .. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించినట్లు గిన్నీస్‌ రికార్డ్స్‌ …
వహీదాలా జాన్వీకపూర్‌ డ్యాన్స్‌..
తన అందం, అభినయంతో ఎంతోమంది హృదయాలను దోచేచింది అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌. ఈ బ్యూటీ ఎప్పటికపుడు కొత్త కొత్త లుక్స్‌లో కనిపిస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా జాన్వీకపూర్‌ గోల్డెన్‌ సాంగ్‌కు స్టెప్పులేసి మెస్మరైజ్‌ చేసింది. 1965లో వచ్చిన వహీదా రహ్మాన్‌ గైడ్‌ సినిమాలో ‘పియా తోసె నైనా ల…
రూపాయి కోసం చిందిన రక్తం
రూపాయి కోసం చిందిన రక్తం కర్ణాటక ,తుమకూరు:  ఒక్క రూపాయి కోసం రక్తం చిందింది. ఎవరో ఒకరు సర్దుకునిపోయి ఉంటే సరిపోయేదానికి బాహాబాహీ తలపడడంతో అందరూ విస్తుపోయారు. రూపాయి చిల్లర విషయమై కండక్టర్‌–ప్రయాణికుని మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన మధుగిరి తాలూకా చిక్కపాలనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం మధుగిరి …